ఇప్పటికే కొత్త రీఛార్జ్ ప్లాన్లు విడుదల చేయగా.. తాజాగా మరో ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారుల్ని కట్టిపడేస్తోంది. వోడాఫోన్ ఐడియాలు జియో, ఎయిర్టెల్ ఛార్జ్ ప్లాన్లు పెండటంతో...
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ముఖ్యంగా అందులోని వివిధ రకాల యాప్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా యాప్...