నెదర్లాండ్స్ రైల్వే వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 2017 జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రైళ్లను గాలి శక్తి (విండ్ ఎనర్జీ)తో నడిపిస్తూ, పర్యావరణ పరిరక్షణలో నెదర్లాండ్స్ రైల్వేస్ అద్భుత కృషి చేస్తోంది....
అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి సంచలనం సృష్టించారు. ఈ దాడుల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల విలువైన నకిలీ ఐఫోన్...