ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవానికి నాయకత్వం వహించేందుకు సమాయత్తమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించే దిశగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ కల్పించడం మరియు ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత టెక్ సంస్థ Nvidiaతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ...