యాభై ఓవర్ల క్రికెట్కు (One Day Cricket) పూర్వ వైభవం తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయించింది. ఇందులో భాగంగా, 2028 సంవత్సరం నుండి ఐసీసీ వన్డే సూపర్ లీగ్ను తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు...
వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమ్ ఇండియా తరఫున జెమిమా రోడ్రిగ్స్...