వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్, సో వూయ్పై 21-12, 21-19 తేడాతో గెలిచి కాంస్య పతకం...
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ ఓ ప్రత్యేక ఆఫర్ ఇచ్చిందని క్రిక్ బ్లాగర్ సమాచారం వెల్లడించింది. గతంలో, 2021 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ధోనీ టీమ్ ఇండియా మెంటర్గా...