భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు బీసీసీఐ నుంచి అద్భుతమైన కానుక అందింది. టెస్ట్ క్రికెట్తో పాటు టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, వీరి A+ గ్రేడ్...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్టుల నుంచి రిటైర్ అయి, 2027 వన్డే వరల్డ్ కప్ను గెలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఫామ్, ఫిట్నెస్లో ఉన్న వీరు ఒక ఫార్మాట్పై దృష్టి పెట్టడంతో ఒత్తిడి...