ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను జట్టులోకి తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో మెక్గుర్క్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో, రూ. 6 కోట్లతో...
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు బీసీసీఐ నుంచి అద్భుతమైన కానుక అందింది. టెస్ట్ క్రికెట్తో పాటు టీ20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, వీరి A+ గ్రేడ్...