ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ తన తల్లిదండ్రులు ఓపీ సిందూర్ సమయంలో పీవోకేలో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని, వారు ఉన్న ప్రాంతానికి సమీపంలోనే దాడులు జరిగాయని ఆయన...
ఢిల్లీ స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు సృష్టించారు. భారత జట్టు తరఫున కేవలం 224 ఇన్నింగ్స్లలో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా రాహుల్ నిలిచారు. ఈ...