ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలవాలంటే ముంబై ఇండియన్స్ (MI) ఫైనల్కు చేరకూడదని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్...
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్, క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నా విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో వైభవ్ తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీతో ముచ్చటించారు....