భారత టెస్టు క్రికెట్ జట్టు కొత్త సారథిగా శుభ్మన్ గిల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖరారు చేసింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, గిల్ను కెప్టెన్గా నియమించాలని...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచ్లో గెలుపు అవకాశాన్ని చేజార్చుకుంది. ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులతో బలమైన స్థితిలో కనిపించిన ఆర్సీబీ, అనూహ్యంగా కేవలం...