రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్, క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నా విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో వైభవ్ తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీతో ముచ్చటించారు....
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 విజేత ఎవరనే ప్రశ్నపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం అయిన ChatGPTని...