ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 20 ఓవర్లలో 190 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఈ కీలకమైన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లలో ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఓపెనర్ విరాట్ కోహ్లి...
శ్రేయస్ అయ్యర్… ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఓ సంచలనం. 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించినప్పుడు అందరూ అతని కెరీర్పై ఆందోళన చెందారు. కానీ శ్రేయస్ మాత్రం నిరాశకు లొంగలేదు. గాయపడ్డ...