బెంగళూరు: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్కా శర్మతో కలిసి బెంగళూరు నుంచి ముంబైకి చేరుకున్నారు. గురువారం ఉదయం వీరిద్దరూ బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ భద్రత మధ్య కనిపించారు....
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విక్టరీ పరేడ్కు సంబంధించి సమాచార వైరుధ్యం కారణంగా అభిమానులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ గందరగోళం లక్షలాది మంది అభిమానులు ఒకే చోట గుమిగూడడంతో ప్రమాదకర పరిస్థితులకు...