ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్తో ఈ నెల 20 నుంచి స్వదేశంలో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ 2025-2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా...
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకింది. నగర వీధుల్లోకి వచ్చిన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కొందరు యువకులు ఉత్సాహంలో హద్దులు మరచి రోడ్లపై రచ్చ చేశారు....