లార్డ్స్ మైదానంలో భారత్ మహిళల జట్టు మరియు ఇంగ్లండ్ మహిళల జట్టు మధ్య జరుగనున్న రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ 3.30 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా, వర్షం...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో చోటుచేసుకున్న భారీ ఆర్థిక కుంభకోణంపై సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇటీవల నిర్వహించిన వరల్డ్ కప్ మ్యాచ్ల సందర్భంగా టిక్కెట్ల విక్రయం, లోగో హక్కుల కేటాయింపుల్లో నిబంధనల...