ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ మధ్యలో వడివడిగా ఆడుతున్న స్టార్ వికెట్కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. బ్యాటింగ్ సమయంలో ఉన్న...
ఇంగ్లాండ్తో రేపటి నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో జస్ప్రిత్ బుమ్రా పాల్గొనబోతున్నారని బౌలర్ మహ్మద్ సిరాజ్ వెల్లడించారు. అర్షదీప్ ఇప్పటికే ఈ టెస్టుకు దూరమవ్వగా, నితీశ్ శర్మ సిరీసు నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత...