హెడింగ్లేలో టీమ్ ఇండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సాయి సుదర్శన్ తన అరంగేట్రం చేస్తున్నాడు. భారత జట్టు: జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (కెప్టెన్), పంత్...
ఈనెల 20న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్తో తొలి టెస్టుకు భారత జట్టులో ఎవరెవరు ఉండబోతున్నారన్న దానిపై టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన అంచనాలను వెల్లడించారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, KL రాహుల్ ఉండగా, మూడో...