ఆసియా కప్లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంటుంది. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధ ఉద్రిక్తతల తర్వాత జరగబోతున్న తొలి పోరాటం కావడంతో...
సాధారణంగా ఇండియా–పాకిస్థాన్ పోరు అంటే క్రికెట్ ఫ్యాన్స్కి పండుగే. ఎక్కడ జరిగినా టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోతాయి. స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి విభిన్నంగా మారింది. సెప్టెంబర్ 14న UAEలో జరగబోతున్న ఆసియా కప్...