ఇంగ్లాండ్తో రేపటి నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో జస్ప్రిత్ బుమ్రా పాల్గొనబోతున్నారని బౌలర్ మహ్మద్ సిరాజ్ వెల్లడించారు. అర్షదీప్ ఇప్పటికే ఈ టెస్టుకు దూరమవ్వగా, నితీశ్ శర్మ సిరీసు నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత...
వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్’ టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత మాజీ క్రికెటర్లు పాకిస్తాన్తో మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చర్యపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తీవ్రంగా స్పందించారు....