ఇంగ్లండ్తో జరిగిన నాల్గో టెస్టులో టీమ్ ఇండియా అద్భుతమైన పునరాగమనం చేసి మ్యాచ్ను డ్రాగా ముగించింది. మొదటి ఇన్నింగ్సులో భారీ వెనుకబాటులో పడిపోయిన భారత్, రెండో ఇన్నింగ్సులో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ...
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఆటను డ్రాగా ముగించే అంశంపై తొలుత విభేదించినట్టు భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు. “జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడారు. వాళ్లు ఇద్దరూ 90 పరుగుల వద్ద...