రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు 8 ఏళ్ల పైబడి ఉన్న యువత, పిల్లలు...
టీమ్ ఇండియాకు చెందిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. 2025లో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు 1,088 బంతులు వేసిన సిరాజ్, ఒకే టెస్టు సిరీస్లో 1,000...