రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఉత్సాహాన్నిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త క్రీడా పాలసీని అమలులోకి తీసుకురానుందని ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించారు. ఈ పాలసీకి ఇవాళ జరిగే కేబినెట్...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఒకవైపు సన్నాహాలు చేస్తుండగా, ఈ అంశంపై హైకోర్టు ఇవాళ (జూన్ 23, 2025) విచారణ జరపనుంది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్పై...