మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి చిత్తూరు పర్యటనకు ఇవాళ ఉదయం బయలుదేరారు. కొద్దిసేపట్లో ఆయన చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బంగారుపాళెం మార్కెట్ యార్డును జగన్ పరిశీలించనున్నారు....
కడప జిల్లా గండికోట మండలంలోని కొట్టలపల్లి గ్రామానికి సెల్ టవర్ రూపంలో వెలుగు వచ్చేసింది. గతం వరకు నెట్వర్క్ సదుపాయం లేకుండా బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్లు ఉన్న ఈ గ్రామానికి ఇప్పుడు మౌలిక వసతులు...