వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో అపశృతి తప్పింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో వైసీపీ నేతలు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీవ్ర అసౌకర్యం కలిగింది. జగన్ను దగ్గరగా చూడాలని, ఆయనతో...
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడికి మార్గం సుస్పష్టమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు Syrma SGS Technology ముందుకు రావడంతో పరిశ్రమల రంగంలో కీలక అడుగు పడనుంది. ఈ...