ఆంధ్రప్రదేశ్లో పోలీసులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “మాట వినని అధికారులను అరెస్ట్ చేస్తూ, పోలీసులపై కక్షసాధింపులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం,”...
తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి యూరియా సరఫరా కోటా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర...