ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేక వనరులను వినియోగించుకుని, హరిత శక్తి రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని SRM యూనివర్శిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....
తెలంగాణకు సంబంధించిన జలవివాదాల్లో కేంద్రం ఎప్పుడూ న్యాయంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల పంపక వ్యవస్థ అంశంపై స్పందించిన ఆయన, ఈ విషయంలో కేంద్రం ఎటువంటి రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం...