ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాంలో దాదాపు రూ.3,500 కోట్ల వరకు ముడుపులు చేతులు మారినట్లు SIT (Special Investigation Team) చార్జ్షీట్లో వెల్లడైంది. ప్రతి నెలా రూ.50-60 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసి,...
ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), విపక్షాల మహాకూటమిగా ఏర్పడిన “ఇండియా” కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ...