న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమవుతూనే తీవ్ర ఉద్రిక్తతలకు వేదికయ్యాయి. లోక్సభ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని సభలో...
పోలవరం ప్రాజెక్టుతో అనుబంధంగా ఉన్న బనకచర్ల హెడ్రెగులేటర్పై సమగ్ర అధ్యయనం చేయడానికి కేంద్ర జల సంఘం (CWC) 12 మంది టెక్నికల్ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కమిటీలో సభ్యుల్ని ఎంపిక...