ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకెళ్తోందని, దేశం ఇప్పుడు ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ,...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు లభించిన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఈ కేసులో ముఖ్య నిందితులలో ఒకరైన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అవినాశ్ రెడ్డి సహా...