నేపాల్లో GenZ యువత ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ...
నేపాల్లో జెన్-Z యువత ఆధ్వర్యంలో నిరసనలు మరింత ఉధృతం అవుతున్నాయి. దేశ భవిష్యత్తు కోసం కొత్త దిశలో అడుగులు వేయాలని వారు స్పష్టంగా చెబుతున్నారు. తాజాగా వీరు రాజ్యాంగాన్ని మార్చాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. మూడు...