ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల వైసీపీ నేత ఆర్.కె. రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఆమె ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో తలెత్తుతున్న సమస్యలను పక్కన పెట్టి, ప్యాకేజీలు తీసుకుంటూ...
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అంశంపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ చెలరేగాయి. తాజాగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. జగన్ తన పాలనలో 17 మెడికల్ కాలేజీలు...