ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు...