మాల్దీవుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంతో కీలక ఒప్పందాలను చేసుకున్నారు. భారత్ తరఫున మాల్దీవులకు ఇచ్చే ‘లైన్ ఆఫ్ క్రెడిట్’ (రుణం) మొత్తాన్ని రూ.4,850 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ద్వైపాక్షిక...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు....