మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన టీచర్ చంద్రకాంత్ జెత్వానీ (వయసు 52) ఓ భావోద్వేగాత్మక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. తన మరణం తర్వాత అవయవాలను దానం...
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల సమయంలో దివ్యాంగుల రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ VHPS (విశ్వ హిందూ పరిషత్ స్టూడెంట్) నాయకులు గురువారం నిరసన చేపట్టారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి...