బోగస్ పెన్షన్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ పొందాలంటే లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అనుసరించాల్సిందే. ఈ నూతన విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీగా పెన్షన్ తీసుకుంటున్న వారిని...
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పలువురు కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలో హైదరాబాద్...