ఆధార్ కార్డులో పేర్లు, జన్మతేది వంటి వివరాల్లో పొరపాట్లు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొంతకాలంగా పలు ప్రాంతాల్లో ఆధార్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో...
భారత దేశం ఆయుధ పరంగా ఎంత శక్తివంతంగా ఉన్నా, దాని లక్ష్యం శాంతి సాధనమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ భద్రత మెరుగ్గా ఉండగానే విజ్ఞానపరమైన పురోగతికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. “భారత...