భారత దళాల ప్రతీకార దాడులతో పాక్ వెన్ను వణికిపోయిందని, యుద్ధం ఆపేయాలని మన డీజీఎంఓను పాకిస్థాన్ కలవడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో వెల్లడించారు. “దయచేసి మాపై దాడులు చేయకండి, మేము ఇప్పటికే తీవ్రంగా...
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తానే యుద్ధం ఆపేందుకు కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ముగించమని ఏ దేశాధినేత కూడా తనను కోరలేదని లోక్సభలో...