మేడిన్ ఇండియా మిస్సైళ్లతో, డ్రోన్లతో పాకిస్తాన్ను భారత్ గట్టిగా బదులు ఇచ్చిందని లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. “ఉగ్రవాద ప్రభుత్వాన్ని, ఉగ్రవాద నేతలను వేర్వేరుగా చూడడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచ దేశాలు...
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా అసభ్య వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటనకు ముందే ప్రధాని జమ్మూ కశ్మీర్ పర్యటనను రద్దు చేశారంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నడ్డా,...