న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన సందర్భంగా మోదీ ప్రభుత్వం కేవలం 30 నిమిషాల్లోనే పాకిస్థాన్కు లొంగిపోయిందని ఆరోపించారు. దేశ భద్రతకు...
కాంగ్రెస్ కారణంగానే పీవోకే మనకు దక్కలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి పొందే చక్కటి అవకాశాన్ని కాంగ్రెస్ వదిలేసిందని విమర్శించారు. “పీవోకేను ఎందుకు తిరిగి తీసుకురాలేకపోయామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కానీ...