ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. వచ్చే ఆగస్టు 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. “రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి...
కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక కీలక అంశాలతో బయటకు వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలకు సంబంధించి కమిషన్ స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చింది. బ్యారేజులు నిర్మించాలన్న సిఫారసును కేబినెట్...