అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ఆర్థికవ్యవస్థను విమర్శిస్తూ “ఇండియా డెడ్ ఎకానమీ” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నేరుగా స్పందించకపోయినా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆయన...
పులివెందుల ZPTC ఉపఎన్నికలపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలింగ్ బూత్లను మార్చడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రభావితం చేయడానికి...