130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ KC వేణుగోపాల్ మధ్య ఘర్షణాత్మక వాదన చోటుచేసుకుంది. ‘రాజకీయాల్లో నైతికత తీసుకొస్తామంటున్నారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ అరెస్టు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత, అసెంబ్లీకి పోటీ చేసే వారి కనీస వయసు పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు...