తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ వ్యవహారంపై ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై అదనంగా 25% టారిఫ్లు విధించాలనే నిర్ణయం తీసుకోవచ్చన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో కష్టాలు ఏర్పడతాయన్న భయాలు...