గాజా స్ట్రిప్లో నివసిస్తున్న దాదాపు 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు తరలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై లిబియా ప్రభుత్వంతో రహస్య చర్చలు జరుగుతున్నాయని,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు సందర్భాల్లో పర్యటించనున్నారు. మే 21న కుప్పం తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం దంపతులు పాల్గొని, సంప్రదాయ కార్యక్రమాల్లో భాగమవుతారు....