ఆపరేషన్ సిందూర్ ఒక చిన్న యుద్ధం మాత్రమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో చేసిన ఈ చర్యను తక్కువ...
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో ప్రధానమంత్రి అంటే ఇందిరా గాంధీలాంటి నాయకత్వం కావాలనే చర్చ జోరందుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ పాలనలో పాకిస్థాన్ను రెండు ముక్కలుగా...