ఆంధ్రప్రదేశ్లో రేషన్ వ్యాన్ల రద్దు నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని 9,260 మొబైల్ రేషన్ వ్యాన్లను జూన్ 1, 2025 నుంచి రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత YSRCP ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ వ్యాన్ల రద్దు నిర్ణయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచి రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ బియ్యం తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో...