కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న భారీ అవినీతి వ్యవహారంపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జరగనుంది. ఈ కేసు బదలాయింపుతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాళేశ్వరం కుంభకోణంలో బీఆర్ఎస్ కీలక పాత్ర వహించిందని ఆరోపణలు వస్తున్న వేళ,...
హైదరాబాద్: అసెంబ్లీలో ఆమోదం పొందిన పంచాయతీ రాజ్ చట్టం–2018 సవరణ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించాలన్న డిమాండ్తో ఇవాళ అఖిలపక్ష నేతలు ఆయనను కలవనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల ముఖ్య నేతలకు ఆహ్వాన...