ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (మే 22, 2025) ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన...
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మరియు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కోదాడలో చోటుచేసుకుంది....