ఆంధ్రప్రదేశ్ (AP) అధికారులు హాజరు కానప్పటికీ, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) అనిల్ కుమార్ హాజరయ్యారు. హైదరాబాద్...
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 24 మంది తమిళనాడు జాలర్లపై శ్రీలంకకు చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను...