ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు సందర్భాల్లో పర్యటించనున్నారు. మే 21న కుప్పం తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం దంపతులు పాల్గొని, సంప్రదాయ కార్యక్రమాల్లో భాగమవుతారు....
ఆపరేషన్ సిందూర్’ తర్వాత హైదరాబాద్కు చెందిన డిఫెన్స్ కంపెనీలకు భారత సైన్యం నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. DRDO, BDL, BELతో పాటు అదానీ ఎల్బిట్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్...