పాకిస్థాన్ స్పాన్సర్ చేసే ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు బృందాలను విదేశాలకు పంపనుంది. ఈ బృందాల్లో ఒకదానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను సారథిగా ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర...
గాజా స్ట్రిప్లో నివసిస్తున్న దాదాపు 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు తరలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై లిబియా ప్రభుత్వంతో రహస్య చర్చలు జరుగుతున్నాయని,...